106 Views
మొహారం పండగ నిర్వాహకులకు ఆర్థిక సహాయం అందించిన గౌరవ బోథ్ నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకులు శ్రీ.అనిల్ జధవ్ .
ఈ రోజు నెరడిగొండ మండలంలోని వాంకిడి గ్రామంలో మొహారం పర్వదినన్ని పురస్కరించుకుని పిరిల పండగ నిర్వహిస్తున్న నిర్వహకులకు తన వంతు సహాయంగా ఐదు(5) వేల రూపాయలు విరాళంగా అనించారు
![](https://hjnews.in/wp-content/uploads/2023/07/WhatsApp-Image-2023-07-27-at-6.58.47-PM.jpeg)