

కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ నర్రావాసు
విజయవాడ : విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన గొల్లపూడి గ్రామ టిడిపి అధ్యక్షుడు నర్రావాసు ఎంపి...
Popular Posts
Recent Posts

Gallery
Latest News
కేశినేని శివనాథ్ (చిన్ని)ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎ.ఎమ్.సి ఛైర్మన్ నర్రావాసు
విజయవాడ : విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన గొల్లపూడి గ్రామ టిడిపి అధ్యక్షుడు నర్రావాసు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ను మర్యాదపూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఎ.ఎమ్.సి ఛైర్మన్ నర్రావాసు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, టిడిపి సీనియర్ నాయకులు గూడపాటి పద్మశేఖర్, నూతలపాటి నారద నేతృత్వంలో ఎంపి కేశినేని…
ఇక టోల్ గేట్లు ఉండవు… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఇక టోల్ గేట్లు ఉండవు… కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
:మంత్రిజాతీయ రహదారులపై ఉండే టోలేట్స్ త్వరలోనే కనుమరుగవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాలు నెంబర్ శాటిలైట్ ట్రాకింగ్ ఆధారంగా వెహికిల్ ఓనర్ అకౌంట్లోనుంచి టోల్...
ఆందోళన కలిగించేలా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, ‘ఓజెంపిక్’ మెడిసిన్ వాడుతున్నారా.. అసలేమైంది ?
ఆందోళన కలిగించేలా ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, ‘ఓజెంపిక్’ మెడిసిన్ వాడుతున్నారా.. అసలేమైంది ?
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్...
వాడవాడలా అంబేడ్కర్ జయంతి
వాడవాడలా అంబేడ్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 132వ జయంతి వేడుకలను వివిధ పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి...

చెవిరెడ్డి మెడకు ఆర్టీసీ భూముల ఉచ్చు……ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు సొంత ఊరులో!
చెవిరెడ్డి మెడకు ఆర్టీసీ భూముల ఉచ్చు……ఆరా తీస్తున్న టీడీపీ నాయకులు, చంద్రబాబు సొంత ఊరులో!
ఎన్డీఏ ప్రభుత్వం వైసీపీ నాయకులకు చుక్కలు చూపించడానికి సిద్దం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అధికారం అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను తక్కువ ధరకు లీజుకు తీసుకున్న...
వాలంటీర్లకు తాజా ఆఫర్..ఉద్యోగం కొనసాగాలంటే…?
వాలంటీర్లకు తాజా ఆఫర్..ఉద్యోగం కొనసాగాలంటే…?
ఏపీలో కొత్త ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు చేస్తోంది. జగన ప్రభుత్వ నిర్ణయాలను ప్రక్షాళన చేస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల...
ఔరా.. ఏమీ ఎగ్జిట్ పోల్స్ రా..ఎందుకు అనుమానం.?
ఔరా.. ఏమీ ఎగ్జిట్ పోల్స్ రా..ఎందుకు అనుమానం.?
అధినేతలందరికీ తెలుసు అందుకే ఆందోళన ఎగ్జిట్ పోల్…ఎగ్జిట్ పోల్…ఒకటే గోల. మూడు రోజుల్లో ఎవరి తలరాత ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్ పేరుతో...
భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’.. కోట్ల రూపాయల స్వాహా.. చిక్కారో అంతే సంగతులు.
భయపెడుతున్న ‘పార్సిల్ స్కామ్’.. కోట్ల రూపాయల స్వాహా.. చిక్కారో అంతే సంగతులు.
దేశంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను నమ్మించి, కొన్ని సందర్బాల్లో బెదిరించి డబ్బులు వసూలు...