Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

బాపులపాడు సీ యస్ ఐ చర్చి సంఘస్తుల ఆందోళన…..!

43 Views

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ బాపులపాడు మండలం లోని,బాపులపాడు సీ యస్ ఐ చర్చి సంఘస్తుల ఆందోళన …2006 నుండి చర్చి నిర్మాణానికి సంఘస్తుల నుండి భారీగా విరాళాలు సేకరణ సీఎస్ఐ చర్చి సంఘ పెద్ద అయిన దయ్యాల రాజేశ్వరరావు సంఘస్తులను మోసం చేసి చర్చి నిర్మాణ సమయంలో అన్ని అనుమతులు తీసుకువచ్చి పని మొదలు పెడుతున్నారు అని తెలియజేసి సుమారు ఇప్పటికి 70% పనులు పూర్తి

సంఘస్తులు నుంచి వసూలు చేసిన విరాళాలు దయాల రాజేశ్వరరావు తన కుమారుడు రాజేవ్ కాంత్ తమ సొంత ఖర్చులకు దారి మళ్లింపు చేశారు మళ్లీ తానే ఏపీ సి ఆర్ డి ఏ నుంచి అనుమతులు లేవు అని చెప్పి తన సొంత బావమరిది అయిన డొప్పల జయప్రకాష్ తో హైకోర్టులో చర్చి నిర్మాణ పనులను ఆపివేసి చర్చిని సిదిలామ్ చేయాలని పిటిషన్ వేయించాడు సీఎస్ఐ చర్చి సంఘస్తులు ఈ ఘటనతో అహకరాలు చేస్తూ చర్చి ఆవరణలో ర్యాలీ నిర్వహించారు.

మాకు ప్రార్థనా మందిరం లేక రోడ్డుమీద నిలబడి ప్రార్థన చేసుకునే దుస్థితి కల్పించింది దయాల రాజేశ్వరరావు అని మాకు తగు న్యాయం చేయాలని నిరసన ఆందోళన చేపట్టారు…..దీంతో చర్చి సంఘస్తులు అధికారులు నాయకులు తమ గోడు వినిపించుకుని తమకు ప్రార్థన మందిరంలోకి అనుమతినిచ్చి సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

‘మల్కాజిగిరి ఎంపీ మిస్సింగ్’.. కలకలం రేపుతోన్న పోస్టర్స్

HJNEWS

విలేకరి ఇంటిపై విధ్వంసకాండ….కోర్టు స్టే ఉందని చెప్పినా వినిపించుకోని వైనం

HJNEWS

అక్రమ ఆస్తులు, దోపిడీపై సమాచారం ఇచ్చేవారికి గిఫ్ట్.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్