Hjnews.in | Daily Telugu News Channel In Hanuman Junction
Image default
ఆంధ్రప్రదేశ్

AP, తెలంగాణలో భారీగా మహిళలు మిస్సింగ్..

124 Views

2019లో 6252 మంది, 2020లో 7057 మంది, 2021లో 8969 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది. ఇక, తెలంగాణలో 2019 నుంచి 2021 వరకు 8066 మంది బాలికలు, 34, 495 మంది మహిళలు మిస్సింగ్ అయినట్లు వెల్లడించారు. 2019లో 2849 మంది బాలికలు, 10, 744 మంది మహిళలు.. 2020లో 2232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు.. 2021లో 2994 మంది బాలికలు, 12, 834 మంది మహిళలు తప్పిపోయినట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలల్లో మహిళలు అదృశ్యమవుతోన్నట్లు పార్లమెంట్ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి.

Related posts

ఏపీ: ప్రయాణికులకు అలర్ట్.. విజయవాడ, విశాఖ మీదుగా వెళ్లే ఈ రైళ్లు వారం రద్దు

HJNEWS

చిచ్చుపెట్టిన సెల్‌ఫోన్‌

HJNEWS

చిరంజీవి మోకాలికి శస్త్ర చికిత్స పూర్తి.. ‘నీ వాష్’ చేసిన వైద్యులు

HJNEWS

Leave a Comment

హోమ్
ఆంధ్రప్రదేశ్
లోకల్ యాడ్స్
యాడ్ పోస్ట్